text stringlengths 299 12.4k | label int64 0 2 |
|---|---|
Hyderabad, First Published 21, Sep 2018, 10:39 AM IST
Highlights
కేకే.నగర్ పోలీసులు కేసు నమోదు చేసి నీలాణిని విచారించడానికి సిద్ధం కాగా ఆమె పరారైంది.
బుల్లితెర నటి నీలాణి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నటి నీలాణి ప్రేమించి, సహజీవనం చేసిన సహాయ దర్శకుడు గాంధీలలిత్కుమార్తో గొడవ పడి వార్తల్లోకి ఎక్కెంది. అతను పెళ్లి చే... | 0 |
Jakarta, First Published 29, Aug 2018, 10:16 AM IST
Highlights
ఆసియా దేశాల క్రీడా సమరంలో భారత క్రీడాకారుల విజయ పరంపర కొనసాగుతోంది. ఇప్పటివరకు భారత క్రీడాకారులు 9స్వర్ణ, 19 రజత, 22 కాంస్య పతకాలను సాధించారు. ఇలా మొత్తంగా 50 పతకాలు భారత ఖాతాలో చేరాయి.
ఆసియా దేశాల క్రీడా సమరంలో భారత క్రీడాకారుల విజయ పరంపర కొనసాగుతోంది. ... | 2 |
CRICKET
చాంపియన్ ట్రోఫీ కోసం భారత్ జట్టు ఎంపిక
న్యూఢిల్లీ: చాంపియన్ ట్రోఫీలో పాల్గొనే భారత జట్టును బిసిసిఐ సోమవారం ఎంపిక చేసింది.కెప్టెన్గా కోహ్లీ,వైస్ కెప్టెన్గా రహానే,వికెట్ కీపర్గా ధోని,సెకండ్ కీపర్గా కేదార్ జాదవ్ ఎంపికయ్యారు. ఈ జట్టులో గంభీర్,హర్భజన్లకు నిరాశ ఎదురైంది. షమీ, రోహిత్శర్మ,శిఖర్ ధావన్ను... | 2 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
నెటిజన్ ట్వీట్.. ఇద్దరు స్టార్ హీరోయిన్ల మధ్య చిచ్చుపెట్టింది
ఓ నెటిజన్ పెట్టిన ట్వీట్ వల్ల ఇద్దరు స్టార్ హీరోయిన్ల మధ్య చిచ్చు పెట్టింది. కంగనా రనౌత్, తాప్సిల మధ్య ఎప్పటినుంచో మనస్పర్ధలు ఉన్న సంగతి తెలిసిందే.
Samayam Telugu | Upda... | 0 |
Oct 29,2015
ఇండిగో ఐపీఓకు పూర్తి సబ్స్క్రిప్షన్
ముంబయి: 'ఇండిగో ఎయిర్లైన్స్' మాతృసంస్థ 'ఇంటర్గ్లోబ్ ఏవియేషన్' సంస్థ పబ్లిక్ ఇష్యూనకు (ఐపీఓకు) మదుపరుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఆఫర్ ముగింపునకు మరోరోజు మిగిలి ఉండగానే దాదాపు ఇష్యూనకు 1.3 రెట్ల సబ్స్క్రిప్షన్ లభించింది. బుధవారం మార్కెట్లు ముగిసే సమయానికి ఆ... | 1 |
Oct 19,2016
జెబ్రోనిక్స్ నుంచి సరికొత్త సౌండ్బార్
నవతెలంగాణ, వాణిజ్యవిభాగం: ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ జెబ్రోనిక్స్ మరో అత్యాధునిక సౌండ్బార్ను మార్కెట్లోకి ఆవిష్కరించింది. 'వండర్బార్' పేరుతో దీనిని విపణిలోకి అందుబాటులోకి తీసుకువచ్చింది. దీని ధరను సంస్థ రూ.1616గా సంస్థ నిర్ణయించింది. సౌండ్ బార్ల డిమా... | 1 |
internet vaartha 241 Views
న్యూఢిల్లీ : ఆస్ట్రేలియాతో డే అండ్ నైట్ తాము సిద్ధంగా లేమని దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్మెన్ డివిలియర్స్ వెల్లడించాడు. కాగా వచ్చే నవంబర్లో మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో దక్షిణాఫ్రికా పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ సిరీస్లో చివరిదైన మూడవ టెస్ట్ను డే అండ్ నైట్ ఫ... | 2 |
Mohali test match
బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా
మొహాలీలో మొదటి టెస్టు మ్యాచ్ లో రెండో రోజు ఆటను శుక్రవారం దక్షిణాఫ్రికా ప్రారంభించింది.
TNN | Updated:
Nov 6, 2015, 09:52AM IST
మొహాలీలో మొదటి టెస్టు మ్యాచ్ లో రెండో రోజు ఆటను శుక్రవారం దక్షిణాఫ్రికా ప్రారంభించింది. గురువారం మ్యాచ్ ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా రె... | 2 |
అలా చేయడం మానసిక రోగమంటున్న దీపిక
Highlights
ట్రిపులెక్స్ ప్రమోషన్ లో భాగంగా వీ స్కర్ట్ వేసుకున్న దీపిక
ఆ డ్రెస్ లో వక్ష సంపద దాదాపుగా బయటపడ్డంత పనైంది
సందట్లో సడేమియా అంటూ చక్కర్లు కొడుతున్న మార్ఫింగ్ ఫోటోలు
ముంబైలో జరిగిన ట్రిపులెక్స్ మూవీ ప్రమోషన్ కోసం నెక్ స్కర్ట్ ధరించి అందర్నీ అబ్బురపరచింది బాలీవుడ్ బ్యూటీ దీపికా... | 0 |
bollywood actor jackie shroff says he slapped anil kapoor 17 times for parinda film that released 30 years ago
17 సార్లు ఆ హీరో చెంప చెళ్లుమనిపించాను: Saaho నటుడు
జాకీ ష్రాఫ్, అనిల్ కపూర్ ఇండస్ట్రీలో ఎంతో మంచి ఫ్రెండ్స్. అలాంటిది... అనిల్ను ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఏకంగా 17 సార్లు చెంప ఛెళ్లుమనిపించాడట. అయితే నిజ... | 0 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
TRAI Report: 2017లో 9 శాతం తగ్గిన టెల్కోల ఆదాయం..!
2017లో దేశంలోని టెలికామ్ సంస్థల ఆదాయం దాదాపు 9 శాతానికి తగ్గినట్లు ట్రాయ్ తన నివేదికలో వెల్లడించింది. ఆదాయం 8.56 శాతం తగ్గి రూ.2.46 లక్షల కోట్లకు పరిమితమైందని తెలిపింది. అంతకు ముంద... | 1 |
IDBI
రిటైల్రంగానికి అత్యధిక ప్రాధాన్యం
హైదరాబాద్, జూన్ 9: ఐడిబిఐ బ్యాంకు టర్నో వర్ వృద్ధికి గణనీయంగా కృషిచేస్తోందని, బ్యాంకు హైదరాబాద్జోన్ 13.7శాతం కస్టమర్లను పెంచుకోగలిగిందని బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి.సీతారాం పేర్కొన్నారు. బ్యాంకు కార్యకలాపాలను ఆయన మీడియాకు వివరిస్తూ ప్రస్తుతం కరెంటు ఖాతాలు, పొదుపుఖాత... | 1 |
ప్రియా వారియర్.. ఈ చిన్నదానికి ఇంతా క్రేజ్ ఎలా వచ్చిందంటే..
Highlights
ప్రియా వారియర్.. ఈ చిన్నదానికి ఇంతా క్రేజ్ ఎలా వచ్చిందో తెలుసా..?
ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ పేరు ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు
ఇప్పుడీ పేరుతో ఇంటర్నెట్ లో జనాలు తెగ సెర్చ్ చేసి పారేస్తున్నారు
ప్రియా వారియర్.. ఇప్పుడు ఈ చిన్నది ఇంటర్నెట్ సెన్సేషన్ అయి... | 0 |
మహేష్ రజనీకాంత్ అభిమానులకి ఇక పండగే
Highlights
టాలీవుడ్ సూపర్ స్టార్ హిరో మహేష్ బాబు
టాలీవుడ్ బాలీవుడ్ కొలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్
ఇద్దరు స్టార్ హిరోలు త్వరలోనే ఒకే వేదికపై అభిమానులను అలరించనున్నారు
స్టార్ వారసులను పరిచయం చేసేందుకు ఏర్పాటు చేసే వేడుక తరహాలో తమిళనాట భారీగా ఆడియో రిలీజ్ చేయాలన... | 0 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
లీగల్ చిక్కుల్లో అక్షయ్ కుమార్ 'జాలీ ఎల్ఎల్బీ-2'
అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న జాలీ ఎల్ఎల్బీ-2 సినిమా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ కానున్న...
TNN | Updated:
Dec 25, 2016, 01:08AM IST
అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న జాలీ ఎల్ఎల్‌బీ-2... | 0 |
sandhya 368 Views 6.8% , DBS revise , economy growth
economy growth
న్యూఢిల్లీ: భారత్ ఆర్ధికవృద్ధి 2020 ఆర్ధికసంవత్సరంలో 6.8శాతం వరకూ మాత్రమే ఉంటుందని, ఆర్ధికవృద్ధిలో మందగమనం చోఒటుచేసుకుందని డిబిఎస్ బ్యాంకు విశ్లేషించింది. అంతకుముందు ఆర్ధికవృద్ధి 7శాతంగా ఉంటుందని అంచనావేసిన బ్యాంకు ఎగుమతుల్లో కొంత తిరోగమనం వాణిజ్యరంగ... | 1 |
sandhya 334 Views Flipkart , mega sale
flipkart
న్యూఢిల్లీ: ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ జూన్ 1 నుంచి మరో కొత్త ఆఫర్లతో ముందుకు వచ్చింది. ఫ్లిప్కార్ట్ ఫ్లిప్స్టార్ట్ డేస్ పేరుతో నేటి నుంచి జూన్ 3 వరకు భారీ డిస్కౌంట్లు అందచేస్తోంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులపైనే డిస్కౌట్లు ఉంటాయని ఆ సంస్థ తెలిపింది. హెడ్... | 1 |
ongs
ఒఎన్జిసి నికరలాభం రూ.4340 కోట్లు
ముంబయి, మే 28: ప్రభుత్వరంగంలోని ఆయిల్ నేచురల్గ్యాస్ కార్పొరేషన్ నికరలాభం ఆరుశాతం దిగజారి 4340 కోట్లుగా ఉంది. ఎక్కువ వ్యయ ప్రణాళికలే ఇందుకు కీలకమని సంస్థ భావిస్తోంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో వన్టైమ్ లాభాలను వీటిలో చూపించకపోవడం వల్ల గత ఏడాదికంటే లాభాలు తగ్గాయి. కంపెనీ మార్చి... | 1 |
Suresh 80 Views bse
కొరియా ఆందోళన ఉన్నా సానుకూలంగా ట్రేడింగ్
న్యూఢిల్లీ,సెప్టెంబరు 18: ఇటీవల కొద్ది రోజులుగా లాభాలతో స్టాక్ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. కాగా ఉత్తర కొరియా ప్రభావం మార్కెట్లపై కనిపించినా నిలదొక్కుకున్నాయి.అమెరికాలో వచ్చిన తుఫాన్ క్రమంగా తగ్గడం,అంతర్జాతీయ వాతావా రణంలో మార్పుల వల్ల దేశీయంగా మార్కెట్లు సాన... | 1 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
`నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్` కత్తెరకు రెడీ
అర్జున్ మహి, అశ్విని జంటగా రవిచంద్ర కన్నికంటి దర్శకుడుగా పరిచయం అవుతున్న ‘ `నువ్వు నేను ఒసేయ్ ఒరేయ్` మూవీ షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావండంతో సెన్సార్కు రెడీ అయ్యింది
TNN | Updated:
Feb 20, 201... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
49 రోజుల తర్వాత తొలి సినిమా విడుదల!
కొన్నాళ్లుగా తమిళ సినిమాలు ఏవీ విడుదల కాకుండా నిర్వహించిన బంద్ నిన్న రాత్రితో పూర్తి అయ్యింది
Samayam Telugu | Updated:
Apr 19, 2018, 05:39PM IST
ఎట్టకేలకూ తమిళ చిత్రపరిశ్రమలో స్ట్రైక్ ముగిసింది. కొన్నాళ్లుగా తమిళ సినిమ... | 0 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
sumalatha 170 Views bse , NSE , stock market
SENSEX DOWN
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ట్రేడింగ్ను ముగించాయి. సెన్సెక్స్ ఏకంగా 624 పాయింట్లు పతనమై 36,958 వద్ద, నిఫ్టీ 184 పాయింట్లు దిగజారి 10,926 వద్ద స్థిరపడ్డాయి. ముఖ్యంగా యస్బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎయిర్టెల్, ఎంఅండ్ఎం, హెచ్డీఎఫ్స... | 1 |
Hyd Internet 247 Views pujara
pujara
కోల్కత్తా: భారత్-శ్రీలంకల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. వర్షం అడ్డంకితో మధ్య మధ్యలో ఆగుతూ సాగుతున్న ఈ మ్యాచ్లో శ్రీలంక బౌలర్ల ధాటికి టపాటపా వికెట్లను కోల్పోతున్న భారత జట్టు ఏడేళ్ల నాటి చెత్త రికార్... | 2 |
Jio
ఆర్జియో నుంచి జియోటివి
హైదరాబాద్: 4జి ఎల్టిఇ సేవలతో టెలి కాం రంగంలో ప్రకంపనలు సృష్టిస్తున్న ముఖేష్ అంబానీ రిలయన్స్జియో ఇన్ఫోకామ్ నుంచిమరో సంచలన వార్త వస్తోంది. మేనెల నుంచి దేశవ్యాప్తంగా జియోటివి సేవలు ప్రారంభిస్తామని ప్రకటించింది. డైరెక్ట్టు హోం సేవల రంగంలోకి ప్రవేశిస్తూ ఇప్పటికే సెట్ టాప్ బాక్సులను సిద్ధం... | 1 |
Suresh 306 Views
మలింగ రికార్డుబ్రేక్ చేసిన డేన్బ్రావో
మొహలీ: టి20 క్రికెట్ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన శ్రీలంక ఆటగాడు మలింగ రికార్డును విండీస్ ఆల్రౌండర్ డేనబ్రావో బ్రేక్ చేశాడు. 229 వికెట్లతో మలింగ అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా రికార్డుల్లోకి ఎక్కాడు. కాగా ఇవాళ తాజాగా ఐపిఎల్లో గుజరాత్ లయన్స్... | 2 |
పడకేసిన కీలక రంగాల ఉత్పత్తి
- ఏప్రిల్లో 2015 ప్రధాన రంగాల పనితీరు
- ఏప్రిల్లో వృద్ధి 0.4 శాతానికే పరిమితం
- వడ్డీ రేట్ల తగ్గింపుపై పెరిగిన ఆశలు
న్యూఢిల్లీ : వరుసగా రెండో మాసంలోనూ కీలక రంగాల వృద్ధి రేటు పడిపోయింది. ఎనిమిది ప్రధానమైన రంగాలు కలిగిన ఈ ప్రాధాన్యత రంగాల వృద్ధి రేటు ఈ ఏడాది ఏప్రిల్లో 0.4 శాతానికి పరిమితమయ్... | 1 |
రారండోయ్ వేడుక చూద్దాం హీరోయిన్ రకుల్ ప్రీత్ గ్యాలరీ
First Published 23, May 2017, 6:53 PM IST
రారండోయ్ వేడుక చూద్దాం హీరోయిన్ రకుల్ ప్రీత్ గ్యాలరీ
రారండోయ్ వేడుక చూద్దాం హీరోయిన్ రకుల్ ప్రీత్ గ్యాలరీ
రారండోయ్ వేడుక చూద్దాం హీరోయిన్ రకుల్ ప్రీత్ గ్యాలరీ
రారండోయ్ వేడుక చూద్దాం హీరోయిన్ రకుల్ ప్రీత్ గ్యాలరీ
రారండోయ్... | 0 |
Oct 26,2019
6 లక్షల వ్యాపారులతో అమెరికన్ ఎక్స్ప్రెస్ జట్టు
న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పేమెంట్ వేదిక అమెరికన్ ఎక్స్ప్రెస్ 2017 నుంచి ఇప్పటి వరకూ భారత్లో 6 లక్షల మంది వ్యాపారులతో జత కట్టినట్టు తెలిపింది. దేశ వ్యాప్తంగా ప్రముఖ పట్టణాలతో అమెరికా కార్డు సభ్యుల సంఖ్య మరింత పెరిగిందని అమెరికన్ ఎక... | 1 |
తొలి వన్డేకు అనూహ్య స్పందన
న్యూఢిల్లీ: మూడు వన్డేల సిరీస్లో భాగంగా టీమిండియా,ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్కు క్రికెట్ అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది.కాగా వచ్చే ఏడాది జనవరి 15వ తేదీన టీమిండియా,ఇంగ్లండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ టికెట్లన్సీహాట్ కేకుల్లా అమ్ముడైనట్లు మహారాష్ట్ర క్రికెట్ సంఘం(... | 2 |
- అంచనాలు తప్పిన ఫలితాలు
- 20 శాతం మేర పతనతమైన లాభాలు
న్యూఢిల్లీ: దేశంలోని మూడో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ విప్రో మార్చి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను చేరుకోలేకపోయాయి. టెలికాం విభాగపు దెబ్బతో 2018 మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో (క్యూ4)లో విప్రో నికర లాభాలు 20.5 శాతం తగ్గి రూ.1,800.80 కోట్లుకు పరిమితమైయ్యాయి. గత... | 1 |
ఆ బిల్ల్లుల్లోనే మార్కెట్ల భవిత
నవతెలంగాణ, వాణిజ్య విభాగం
ఈ నెల 4తో ప్రారంభమయ్యే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రధానంగా భూసమీకరణ, వస్తు సేవల పన్ను (జిఎస్టి) బిల్లులు ప్రభావితం చేయనున్నాయి. ఈ వారంలో పార్లమెంట్లో ఈ బిల్లుపై చర్చలు జరగడంతో పాటు ఆమోదానికి రానున్నాయి. దీంతో మదుపర్ల మొత్తం దృష్టి ఈ బిల... | 1 |
రాజమౌళి కి ఏం పని లేదా.. రంగస్థలం సెట్స్ కు పదే పదే వెళ్తున్నాడు.. రీజన్
Highlights
రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్ లో మూవీకి రంగం సిద్ధం
ఈ మూవీ లో కొన్ని సీన్స్ కోసం రంగస్థలం సెట్స్
అందుకే పదే పదే రంగ స్థలం సెట్స్ కు రాజమౌళి
రామ్ చరణ్ తో రంగస్థలం మూవీని పూర్తి చేసేస్తున్నాడు దర్శకుడు సుకుమార్. ఇప్పటికే షూటింగ్... | 0 |
MS Dhoni would never block way for Youngsters, Sehwag Counters Laxman
కుర్రాళ్ల అవకాశాలకు ధోని అడ్డం పడడు: సెహ్వాగ్
మహేంద్రసింగ్ ధోనీపై వీవీఎస్ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలకు టీమిండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. న్యూజిలాండ్తో రెండో టీ20లో భారీ లక్ష్యం ముందుండగా ధోని నెమ్మదిగా బ్యాట... | 2 |
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ఫలితాలు లైవ్ WATCH LIVE TV
GST: జీఎస్టీ పరిధిలోకి గ్యాస్..?
సహజవాయువును జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు కేంద్రం తీవ్ర కసరత్తు చేస్తోంది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు రావటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ధరలు అదుపులో ఉంచవచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Samayam Telugu | Updated:... | 1 |
ధరల్ని పట్టించుకోకుంటే ఎలా!
- అందుకే వృద్ధి కోసం వడ్డీరేట్లు తగ్గించలేదు: ఉర్జిత్
ముంబయి: వృద్ధి రేటును నిలబెట్టుకొనే ప్రయత్నంలో ధరల పెరుగుదలను పట్టించుకోకుండా కీలక నిర్ణయాలు తీసుకోవడం సరికాదని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గవర్నర్ ఉర్జిత్ పటేల్ అభిప్రాయపడ్డారు. ఇటీవల సమావేశమైన పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) కీలక వడ... | 1 |
Nandan Nelekani
నాకు మొదట ఉద్యోగం ఇచ్చింది నారాయణమూర్తే!: ఇన్ఫోసిస్ నీలేకని
బెంగళూరు, ఆగస్టు 27: ఇన్ఫోసిస్ సహ వ్యవ స్థాపకులు ఎన్ఆర్ నారాయణమూర్తి తనకు మొట్టమొదట ఉద్యోగం ఇచ్చారని కొత్త సిఇఒ నందన్ నీలేకని గుర్తుచేసుకున్నారు. నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కంపెనీకి ఎనిమిదేళ్లు దూరంగా ఉన్న... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
విప్రో లాభం అదుర్స్.. బోనస్ ధమాకా!
కంపెనీ అలాగే వాటాదారులకు ఒక్కో షేరుకు రూపాయి (50 శాతం) మధ్యంతర డివిడెండును ప్రకటించింది. డివిడెండ్ చెల్లింపునకు ఈ నెల 30 తేదీని రికార్దు తేదీగా నిర్ణయించింది.
Samayam Telugu | Updated:
Jan 19, 2019, 08:54AM IST
హైలైట్స్
క్య... | 1 |
sumalatha 174 Views bse , LIC Housing Finance , NSE
LIC
న్యూఢిల్లీ: ఈరోజు ఎన్ఎస్ఈలో జరిగిన ఒక ‘బ్లాక్ డీల్’్చ్వ ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు భారీగా పతనమయ్యాయి. సాధారణంగా 5లక్షల వాటాలు కానీ, రూ.5కోట్లకు మించిన విలువైన షేర్లను కానీ ఒకే లావాదేవీలో చేతులు మారిస్తే దానిని బ్లాక్ డీల్ అంటారు. ఈ డీల్లో ఎల్ఐసీ హౌ... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
'దంగల్' లేటెస్ట్ లుక్తో అదరగొట్టిన అమీర్ ఖాన్
బాలీవుడ్లో మిస్టర్ పర్ఫెక్షనిస్టుగా పేరున్న అమీర్ ఖాన్ ప్రస్తుతం దంగల్ సినిమా షూటింగ్లో బిజీగా
TNN | Updated:
Jun 13, 2016, 10:24PM IST
బాలీవుడ్లో మిస్టర్ పర్ఫెక్షనిస్టుగా పేరున్న అమీర్ ఖాన్ ప్రస్తుతం దంగల్ సి... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
‘అదేనువ్వు అదేనేను’: మహేష్బాబు మేనల్లుడి సినిమా ప్రారంభం
‘అదేనువ్వు అదేనేను’ చిత్రాన్ని గురువారం హైదరాబాద్లో లాంఛనంగా ప్రారంభించారు. పూజాకార్యక్రమాలు నిర్వహించి తొలి షాట్ను చిత్రీకరించారు.
Samayam Telugu | Updated:
Oct 18, 2018, 12:20PM IST
‘అదేనువ్వ... | 0 |
Investment
ఇన్వెస్టర్లకు నిరాశమిగిల్చిన తొలిత్రైమాసికం
ముంబయి, ఆగస్టు 22: భారత్ కార్పొరేట్రంగంలో నీరసించిన తొలిత్రైమాసిక ఫలితాలతో ఈ ఏడాది కూడా మందకొడి ఫలితాల ఏడాదిగానే నమోదవుతోంది. నికరంగా 1.5శాతం మాత్రమే వృద్ధి ఉంటుందని కోటక్ సంస్థాగత సెక్యూరిటీస్ తన నివేదికలో ఉటంకించింది. నిఫ్టీ 50 కంపెనీలు నికర ఆదాయంలో 8.4శాతం క... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
విజయ్ హజారే ట్రోఫీ విజేత కర్ణాటక
విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో కర్ణాటక ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. మ్యాచ్ మధ్యలో వర్షంరాగా.. అప్పటికే మ్యాచ్ తమిళనాడుకి చేజారిపోయింది.
Samayam Telugu | Updated:
Oct 25, 2019, 05:28PM IST
వి... | 2 |
ఇంటర్నెట్ లో బీప్ లేకుండా బూతులు.. ఇకపై కుదరదా..?
Highlights
బీప్ లేకుండా బూతు డైలాగులను వాడుతున్నారు. ఇప్పుడు వెబ్ సిరీస్ కు కూడా సెన్సార్ కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది
వెండితెరకు, బుల్లితెరకు సెన్సార్ తప్పనిసరి. దీంతో అశ్లీలత, హింస చూపించాలనుకునే దర్శకులు వెబ్ సిరీస్ బాట పడుతున్... | 0 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
పాక్ సింగర్ అద్నాన్ సమీకి భారత పౌరసత్వం
పాకిస్థాన్కి చెందిన ప్రముఖ సింగర్ అద్నాన్ సమీకి భారత పౌరసత్వాన్ని కల్పిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.
TNN | Updated:
Dec 31, 2015, 09:50PM IST
పాకిస్థాన్కి చెందిన ప్రముఖ సింగర్ అద్నాన్ సమీకి భారత పౌరసత్వాన్ని ... | 0 |
గ్లోబల్ విలీనాలు, కొనుగోళ్లు 3.1లక్షల కోట్ల డాలర్లు
న్యూఢిల్లీ, డిసెంబరు 29: అంతర్జాతీయంగా వివిధ సంస్థల్లో కొనుగోళ్లు, విలీనాలు మొత్తం 3.1 లక్షల కోట్ల డాలర్లకు చేరుకున్నాయి. 2007వ సంవత్స రం తర్వాత మూడోసారి భారీ ఎత్తున ఈ లావా దేవీలు చోటుచేసుకున్నాయి. గత ఏడాది కంటే 22 శాతం ఈ లావాదేవీలుపెరిగాయి. మెర్జర్ మార్కెట్ గ్లో... | 1 |
Dec 01,2017
సర్కారు సంస్కరణలకు అంతం లేదు!
న్యూఢిల్లీ: దేశాన్ని ప్రగతి పథంలో నడిపించేందుకు అవసరమైన సంస్కరణల విషయంలో తమ ప్రభుత్వం రాజీపడే ప్రసక్తే లేదని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. గురువారం హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిఫ్ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం తీసుకొస్తున్న నిర్మాణాత్మక సంస్కరణలకు ముగి... | 1 |
Suresh 80 Views it return
ఐటిఆర్ గడువుదాటితే రూ.5వేలు జరిమానా
న్యూఢిల్లీ, ఆగస్టు 6: ఆదాయపు పన్నురిట ర్నులు దాఖలుచేసేందుకు పొడిగించిన గడు వు కూడా పూర్తయింది. శనివారం ఒక్కరోజే చివరి తేదీ కావడంతో రిటర్నులు దాఖలులో ఆన్లైన్కు రద్దీపెరిగింది. చివరినిమిషంలో పెరిగిన ఆన్లైన్ ట్రాఫిక్ రద్దీకి వెబ్సైట్క్రాష్ అవుతున్న దృష... | 1 |
ZEN MOBILE
జెన్మొబైల్స్ నుంచి అడ్మయిర్ స్మార్ట్ఫోన్
హైదరాబాద్: జెన్ మొబైల్స్ కంపెనీ కొత్తగా 5749 రూపా యల ధరలో అడ్మయిర్ స్మార్ట్ఫోన్ విడుదలచేసింది. నాన్స్టాప్ వినోదం, సెల్ఫీలు వేగంగా అప్లోడ్చేసే సౌకర్యంతోపాటు 22 భారతీయ భాషల్లో ట్విన్ వాట్సాప్ ఫీచర్లతో వస్తోంది. 5అంగుళాల టచ్స్క్రీన్, 1.3గిగాహెడ్జ్ క్వ... | 1 |
Jun 18,2015
100 కోట్లకు.. హలో.. హలో
న్యూఢిల్లీ : భారత్లో మొత్తం టెలికం వినియోగదారుల సంఖ్య 100 కోట్లకు చేరువలో ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ ముగింపు నాటికి 99.97 కోట్ల టెలికం ఖాతాదార్లు నమోదయ్యారని టెలికం రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రారు) వెల్లడించింది. మార్చి ముగింపు నాటికి 99.64 కోట్ల ఖాతాదార్లున్నారు. ఏప్రిల్ ... | 1 |
Visit Site
Recommended byColombia
`నేను తొలిసారిగా నటించిన సినిమా రషెస్ చూసినప్పుడు నాకు సిగ్గనిపించింది. నేను తెర మీద అస్సలు బాలేను. నా హెయిర్ స్టైల్ కూడా ఆకట్టుకునేలా లేదు. నానా పటేకర్, అమృత సింగ్, జూహీ చావ్లా లాంటి స్టార్స్ ముందు నా నటన తేలిపోతుంది. అయితే ఆ సమయంలో జూవీ చావ్లా, అజీజ్లు ప్రస్తుతం నువ్వు చూసింది ... | 0 |
Hyderabad, First Published 15, Mar 2019, 9:36 AM IST
Highlights
క్రితం సంవత్సరం భారీ అంచనాలతో, బడ్జెట్ తో రిలీజైన 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' చిత్రం దారుణమైన పరాజయం పాలవ్వడం బాలీవుడ్ మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్ఖాన్ ఆలోచనలో పడేసింది.
క్రితం సంవత్సరం భారీ అంచనాలతో, బడ్జెట్ తో రిలీజైన 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' చిత్రం దారుణమ... | 0 |
Jul 31,2017
జియోకు పోటీగా ఐడియాఫోన్!
- గూగుల్,ఫేస్బుక్, వాట్సాప్తో పాటు పలు యాప్స్తో అందుబాటులోకి..
- వాడకందారుకు ఇంటర్నెట్ స్వేచ్ఛనిÛస్తూ పలు సదుపాయాలు..
- ధర సుమారు రూ.2,500
- ఆపరేటర్నూ మార్చుకొనే అవకాశం!
ముంబయి: రిలయన్స్ జియో నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకొని నిలిచేందుకు గాను దేశంలోని టెలికాం సంస్థలు వివి... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
బిగ్ బాస్: ఆ ముగ్గురిలో వెళ్లిపోయేది ఎవరో!
సోమవారం నుంచి శుక్రవారం వరకు బిగ్ బాస్ షోపై ప్రేక్షకుల అభిప్రాయాలు ఎలా ఉన్నా శనివారం వచ్చే సరికి మాత్రం ఆసక్తి పెరిగిపోతుంది.
TNN | Updated:
Aug 6, 2017, 10:23AM IST
సోమవారం నుంచి శుక్రవారం వరకు బిగ్ బాస్ షోపై ప్రేక్షక... | 0 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
షమీ ఫోన్ నా దగ్గర లేకపోయుంటే..?
షమీకి అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేసిన అతడి భార్య మరోసారి అతడిపై విమర్శలు గుప్పించింది.
TNN | Updated:
Mar 11, 2018, 06:50PM IST
షమీ ఫోన్ నా దగ్గర లేకపోయుంటే..?
టీమిండియా క్రికెటర్ మహ్మద్ షమీపై అతడి భార్య ... | 2 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
అంచనాలు చేరని ఐటీసీ
- లాభం రూ.2361 కోట్లు
న్యూఢిల్లీ : వివిధ రకాల ఉత్పత్తులను అందించే ఐటిసి గ్రూపు క్రితం మార్చితో ముగిసిన త్రైమాసికం ఆర్ధిక ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించలేకపోయింది. గత జనవరి నుంచి మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో ఈ కంపెనీ నికర లాభాలు స్వల్పంగా 3.65 శాతం పెరిగి రూ.2,361.18 కోట్లకు చేరా... | 1 |
Alester
ఇంగ్లండ్తో సిరీస్కు అలెస్టర్ కుక్ సిద్ధం
న్యూఢిల్లీ: ఇంగ్లండ్తో అయిదు టెస్టు మ్యాచ్ల సిరీస్కు టీమిండియా సిద్దమైంది.కాగా అలెస్టర్ కుక్ నేతృత్వంలోని ఇంగ్లండ్ జట్టు బలంగా కనిపిస్తుంది.ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్ అలెస్టర్ కుక్ కొండంత అండ.అంతర్జాతీయ టెస్టు క్రికెట్ లోని అలెస్టర్ కుక్ భారత్పైనే అరంగేట... | 2 |
వృద్ధి అంచనాలకు భారీ కోత!
Fri 25 Oct 03:05:18.08147 2019
ఆర్థిక పరిస్థితులు మరింత దిగజారుతున్న వేళ ప్రముఖ రేటింగ్ సంస్థ ఫిచ్ రేటింగ్స్ భారత వృద్ధిరేట అంచనాలను మరోమారు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ కేవలం 5.5 శాతం మేర మాత్రమే వృద్ధిని నమోదు చేయగలదని సంస్థ అంచనా కట్టింది. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు రు... | 1 |
రూ.1026.30 కోట్ల ఆదాయాన్ని అర్జించిన ఏపీ ట్రాన్స్కో
PNR|
2010-11 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీ ట్రాన్స్కో 1026.30 కోట్ల రూపాయల ఆదాయాన్ని అర్జించినట్టు ఆ సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ అజరు జైన్ వెల్లడించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఏపీ ట్రాన్స్కో 2010-11 ఆర్థిక సంవత్సరంలో రూ.1026.30 కోట్ల ఆదాయాన్ని సాధించింద్నారు.... | 1 |
Hyderabad, First Published 4, Sep 2019, 3:44 PM IST
Highlights
స్టార్ డైరెక్టర్ వివి వినాయక్ నుంచి వచ్చిన ఎన్నో మాస్ చిత్రాలు అలరించాయి. మాస్ ఆడియన్స్ పల్స్ బాగా తెలిసిన టాలీవుడ్ డైరెక్టర్స్ లో వివి వినాయక్ ఒకరు. ఎన్టీఆర్, అల్లు అర్జున్, చిరంజీవి, వెంకీ, రవితేజ లాంటి టాప్ హీరోలందరికీ వినాయక్ సూపర్ హిట్స్ అందించారు.
స్... | 0 |
"సలామ్" కోహ్లీ
Highlights
ఇంగ్లాండ్తో తొలి టెస్ట్ సందర్భంగా అత్యంత విపత్కర పరిస్థితుల్లో సెంచరీ చేసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఆకాశానికెత్తిస్తున్నారు నెటిజన్లు.
ఇంగ్లాండ్తో తొలి టెస్ట్ సందర్భంగా అత్యంత విపత్కర పరిస్థితుల్లో సెంచరీ చేసిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని ఆకాశానికెత్తిస్తున్నారు నెటిజన్ల... | 2 |
Hyderabad, First Published 8, Apr 2019, 4:19 PM IST
Highlights
ఖుషి సినిమాతో సరికొత్త ట్రెండ్ సెట్ చేసి సౌత్ లో సంచలనం సృష్టించిన దర్శకుడు ఎస్ జె.సూర్య ఇప్పుడు నటుడిగా బిజీ అవుతున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - విజయ్ లతో తో ఖుషి(తెలుగు - తమిళ్) సినిమా చేసిన సూర్య మహేష్ నాని సినిమాను డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఖ... | 0 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
మా పనులు మానుకోలేం: పాండ్యతో డేటింగ్పై నటి ఎల్లీ
హార్దిక్ పాండ్య బాలీవుడ్ నటి ఎల్లీ అవ్రమ్తో డేటింగ్లో ఉన్నాడంటూ కొంతకాలంగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ విషయంపై ఎల్లీ స్పందించింది.
TNN | Updated:
Feb 11, 2018, 08:44PM IST
టీమిండియా నయా ఆల్‌రౌ... | 2 |
internet vaartha 160 Views
న్యూఢిల్లీ : మిస్టర్ కూల్ ధోనీ ఫిట్నెస్పై ప్రత్యేక శ్రద్ద కనబరుస్తున్నాడు. టెస్ట్ మ్యాచ్ల కోసం వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన టీమిండియా వెళ్లిన సంగతి తెలిసిందే. కాగా ధోనీ ప్రత్యేక కసరత్తులు చేస్తున్నాడు. ట్రాక్పై చిరుతను తలపించే పరుగుతో ప్రపంచ రికార్డులను అలవోకగా బద్దలు కొడుతున్న జమైకా ... | 2 |
హైదరాబాద్ నడిరోడ్డుపై తాగుబోతుల భీభత్సం
Highlights
నలుగురు యువతులు, నలుగురు యువకులు
హైదరాబాద్ నగరంలోని కొందరు తాగుబోతులు అర్థరాత్రి భీభత్సం సృష్టించారు. తాగిన మైకంలో వాహనాన్ని నడుపుతూ నిత్యం రద్దీగా వుండే ఖైరతాబాద్ విద్యుత్ సౌద ఎదుట వీరంగం సృష్టించారు. అడ్డందిడ్డంగా వాహనాన్ని నడిపి ప్రమాదానికి కారణమయ్యారు.
ప్రమాదాని... | 0 |
Aug 08,2018
ఒడిదుడుకుల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు..
ముంబయి : వివిధ పరిణామాల మధ్య మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు గురైయ్యాయి. తుదకు సెన్సెక్స్ నష్టపోగా, నిఫ్టీ స్వల్ప లాభంలో నమోదయ్యింది. బిఎస్ఇ సెన్సెక్స్ 26 పాయింట్లు తగ్గి 37,877కు పడిపోయింది. 37,849 వద్ద మొదలైన సూచీ ఓ దశలో 37,877 గరిష్ట స్థాయిని తాక... | 1 |
Hyd Internet 116 Views Sachin Tendulkar
Sachin Tendulkar
ముంబాయిః మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ సరిగ్గా 28 ఏళ్ల క్రితం ఇదే రోజున (1989, నవంబర్ 15) టెస్టు అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్లో చేసింది తక్కువ పరుగులే ఐనా ఆ తర్వాత అతను తిరగరాసిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ‘ కెరీర్లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న లిటి... | 2 |
i love to watch to rohit batting from other end: kohli
రోహిత్ బ్యాటింగ్ చేస్తుంటే.. చూస్తుండిపోతా: కోహ్లి
రోహిత్ శర్మతో కలిసి బ్యాటింగ్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తా. అతడు ఆడుతుంటే అలాగే చూస్తుండి పోతా...
TNN | Updated:
Oct 30, 2017, 03:05PM IST
కివీస్‌తో జరిగిన మూడో వన్డేలో భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ , విరాట్ కోహ్లి శత... | 2 |
Jan 26,2016
ఎవరేడి ఇండిస్టీస్ లాభాలు రూ.17 కోట్లు
న్యూఢిల్లీ : ఎవరేడీ ఇండిస్టీస్ 2015-16 డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 10.56 శాతం వృద్ధితో రూ.16.95 కోట్ల లాభాలు సాధించింది. 2014-15 ఇదే క్యూ3లో రూ.15.33 కోట్ల లాభాలు నమోదు చేసుకుంది. గత క్యూ3లో ఈ కంపెనీ ఆదాయం 324.13 కోట్లకు తగ్గింది. ఇంతక్రితం క్యూ3లో ఇ... | 1 |
అదరగొట్టిన థైరోకేర్
- 49 శాతం ప్రీమియంతో లిస్టయిన కంపెనీ
ముంబయి: డయోగ్నాస్టిక్స్ సేవల సంస్థ థైరోకేర్ టెక్నాలజీస్ సోమవారం మార్కెట్లో లిస్టయింది. తొలి రోజే ఈ స్టాక్ మదుపరులకు మంచి లాభాలను పంచింది. ఈ స్టాక్ ఎన్ఎస్ఈలో ఇష్యూ ధర రూ. 446 కంటే కూడా దాదాపు 49 శాతం ప్రీమియంతో రూ.665 వద్ద లిస్టయింది. బీఎస్ఈలో రూ.662 వద్ద... | 1 |
బంజారాహిల్స్: మద్యం మత్తులో పోలీసులను చితకబాదిన మహిళ WATCH LIVE TV
బాల్ ట్యాంపరింగ్.. స్మిత్ విషయంలో మరో ట్విస్ట్!
క్రికెట్ ఆస్ట్రేలియాను ఓ కుదుపు కుదిపిన బాల్ ట్యాంపరింగ్ వివాదంలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
Samayam Telugu | Updated:
Apr 1, 2018, 11:27AM IST
బాల్ ట్యాంపరింగ్.. స్మిత్ విషయంలో మరో ట్విస్ట్!
బాల్ ట... | 2 |
మెదక్లో అత్యాధునిక బస్సుల తయారీ
- సిద్ధమైన 'డెక్కన్ ఆటో' యూనిట్
- 250 కోట్లతో ప్రపంచ స్థాయిలో ప్లాంట్
- రేపు సీఎం చేతుల మీదుగా ప్రారంభం
- మేటి బస్సుల తయారీకి చిరునామాగా తెలంగాణ
- నవతెలంగాణతో సంస్థ ప్రధాన సలహాదారు బాలాజీ రావు
నవతెలంగాణ- వాణిజ్య విభాగం
తెలంగాణ మరో ఆటో పరిశ్రమకు వేదిక కానుంది. 'డెక్కన్ ఆటో లిమిటెడ్'... | 1 |
మార్కెట్లోకి రూ ఆఫ్జా కొత్త
- 'ప్యూజన్' పానీయాలు
నవతెలంగాణ,వాణిజ్యవిభాగం: దేశంలోని హెల్త్, వెల్నెస్ విభాగంలో అగ్రగామి కంపెనీ అయినా హమ్దర్ద్ లేబొరేటరస్ ఇండియా తమ బ్రాండ్ రూ ఆఫ్జాలో కొత్త 'ఫ్యూజన్' శీతల పానియాలను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ రెడీ టు డ్రింక్ పండ్లరసాల ఆధారిత పానీయాలను బుధవారం తెలుగు రాష్ట్రాలత... | 1 |
Hyderabad, First Published 1, May 2019, 4:58 PM IST
Highlights
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కి ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సందేశాత్మక చిత్రాల్లో నటిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు.
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కి ప్రేక్షకుల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు... | 0 |
budget
మౌలికవనరుల రంగానికి 3.96లక్షల కోట్లు
న్యూఢిల్లీ, : అందుబాటులో పక్కాగృహాలు అందరికి కల్పించేలక్ష్యంతో గృహావసరాలు ఎక్కువగా ఉన్న నిరుపేదలు, అల్పాదాయ వర్గాలవారికి 1,84లక్షల కోట్లు కేటాయిం చింది. అంతేకాకుండా మహిళలు, చిన్న పిల్లలకు కూడా సంక్షేమపథకాలు అమలుచేస్తోంది. కుష్టువ్యాధిని 2018 కల్లా నిర్మూలించాలని, 2025 కల్లా క... | 1 |
హోమ్ క్రీడలు తొలిసారి టాప్-10లో బుమ్రా
తొలిసారి టాప్-10లో బుమ్రా
August 28, 2019, 3:00 PM IST
Share on:
వెస్టిండీస్తో తొలి టెస్టులో తనదైన శైలిలో విరుచుకుపడి భారత్కు ఘన విజయాన్ని అందించిన స్టార్ పేసర్ బుమ్రా ఐసీసీ ర్యాంకింగ్స్లో టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. తాజాగా ప్రకటించిన జాబితాలో బుమ్రా.. తొమ్మిది స్థాన... | 2 |
GOLD
రెండునెలల్లో 8.8బిలియన్ డాలర్ల పసిడి దిగుమతి
న్యూఢిల్లీ,జూన్ 19: దేశంలో బంగారం దిగుమతులు గడచిన రెండునెలల్లో 8.8బిలియన్ డాలర్ల విలు వైన పసిడి దిగుమతిజరిగింది. గత ఏడాది ఆరు నెలల్లో జరిగిన దిగుమతులు ఈ ఆర్థిక సంవత్సరం ఒక్క ఏప్రిల్ మేనెలల్లోనే జరిగాయి. నల్లధనం కట్టడికి ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణతో డిమాండ్ తగ్గిన... | 1 |
Hyderabad, First Published 24, Sep 2018, 1:55 PM IST
Highlights
నటి శిల్పా శెట్టి సిడ్నీ విమానాశ్రయంలో తనకు జాతి వివక్ష అనుభవం ఎదురైన విషయాన్ని వెల్లడించారు. ఓ మహిళా పోలీస్ ఆఫీసర్ ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించిన విషయాన్ని తెలుపుతూ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని చెప్పుకొచ్చింది.
నటి శిల్పా శెట్టి సిడ్నీ విమానాశ్రయంలో తనకు ... | 0 |
Suresh 133 Views
టెలికంలో ముఖేష్ సంచలనం
ముంబై: డిజిటిల్ ఇండియాకు రిలయెన్స్అధినేత ముఖేష్ అంబానీ తనదైశ శైలిలో భాగస్వామి అయ్యారు. తన కస్టమర్లకు వాయిస్ కాల్స్ను పూర్తిగా ఉచితం చేశారు. అంతేకాకుండా రోమింగ్ చార్జీలను కూడ ఎత్తివేశారు.. దేశంలో కెల్లా అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ తన కంపెనీ వాటాదారుల సమావేశంలో పలు అంశా... | 1 |
Mumbai, First Published 9, May 2019, 6:14 PM IST
Highlights
ఒకప్పుడు దేశీయ టెలికాం రంగంలో ఓ వెలుగు వెలిగిన రిలయన్స్ కమ్యూనికేషన్స్(ఆర్కామ్).. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి దివాళా దశకు చేరుకుంది. ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ నేతృత్వంలోని ఆర్కామ్ దివాలా అభ్యర్థనను నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్సీఎల్టీ) అంగీకరిం... | 1 |
City Group
వడ్డీరేట్లు తగ్గాల్సిందే
న్యూఢిల్లీ, డిసెంబరు 4: భారతీయ రిజర్వు బ్యాంకు తనద్రవ్యవిధానపరపతి సమీక్షలో 25బేసిస్ పాయింట్లు వడ్డీరేట్లు తగ్గిస్తుందన్న అంచ నాలుపెరిగాయి. ఆర్థికవృద్ధి మందగించే ప్రమాదం ఉన్నందున ద్రవ్యోల్బణం దిగివచ్చి సానుకూలం అయినందున వడ్డీరేట్లు తగ్గుతాయని సిటీగ్రూప్ నివేదిక ఉటంకించింది. అంతర్జాత... | 1 |
సినీ నటుడు సచిన్ చేతికి మాల్యా విల్లా
- రూ.73 కోట్లకు కొనుగోలు
ముంబయి: ప్రముఖ పారిశ్రామిక వేత్త లిక్కర్డాన్ విజరు మాల్యాకు చెందిన గోవాలోని విలాసవంతమైన విల్లా ఎట్టకేలకు అమ్ముడుపోయింది. సినీ నటుడు, పారిశ్రామికవేత్త సచిన్ జోషి దానిని రూ.73 కోట్లకు సొంతం చేసుకున్నారు. ఈ విల్లాను బ్యాంకులు ఇంతకుముందు మూడుసార్లు వేలానికి... | 1 |
సూర్యాపేట జిల్లాలో హైవేపై రెండు కార్లు దగ్ధం WATCH LIVE TV
బాక్సింగ్ రింగ్లో భారత్, చైనా యుద్ధం!
డొక్లాం ఉద్రిక్తతల నేపథ్యంలో.. భారత బాక్సర్ విజేందర్ సింగ్, చైనాకు చెందిన జుల్పికర్తో బాక్సింగ్ పోరులో తలపడనున్నాడు.
TNN | Updated:
Aug 4, 2017, 11:33AM IST
భారత్, చైనా మధ్య డోక్లాం వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో.. ఇరు దేశ... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
క్రికెటర్లూ ఆ లీగ్లో ఆడొద్దండి : బీసీసీఐ
బీసీసీఐ నుంచి సరైన అనుమతి లేకుండా నిర్వహించనున్నఇండియన్ జూనియర్ ప్రీమియర్ లీగ్
TNN | Updated:
Sep 11, 2017, 08:47PM IST
బీసీసీఐ నుంచి సరైన అనుమతి లేకుండా నిర్వహించనున్నఇండియన్ జూనియర్ ప్రీమియర్ లీగ్ ( ఐజేపీఎల్ )‌‌లో క... | 2 |
తెలంగాణలో మహిళా తహసీల్దార్ దారుణహత్య WATCH LIVE TV
లండన్ ఒలింపిక్స్.. రజత ‘యోగం’ లేనట్లే!
లండన్ ఒలింపిక్స్లో యోగేశ్వర్ దత్ సాధించిన కాంస్య పతకం సిల్వర్ మెడల్గా అప్గ్రేడ్ కాబోదని ఐఓసీ స్పష్టం చేసింది.
TNN | Updated:
Oct 25, 2016, 01:06PM IST
లండన్ ఒలింపిక్స్‌లో యోగేశ్వర్ దత్‌ సాధించిన కాంస్య పతకం రజతంగా అప... | 2 |
కన్నడ జట్టుదే టైటిల్అభిమన్యు హ్యాట్రిక్
Sat 26 Oct 00:34:12.212146 2019
దేశవాళీ క్రికెట్లో కర్నాటక జట్టు జోరు కొనసాగుతోంది. జాతీయ జట్టులోనూ అన్ని ఫార్మాట్లకు కీలక ఆటగాళ్లను అందించటంలో ముందుంటున్న కర్నాటక ప్రతిష్టాత్మక విజయ్ హజారే ట్రోఫీ (50 ఓవర్ల ఫార్మాట్) విజేతగా నిలిచింది. వర్షం అంతరాయం కలిగించిన టైటిల్ పోరులో ... | 2 |
Oct 29,2016
ఎస్బీహెచ్ నిర్వహణ లాభాలు 36% వృద్ధి
నవతెలంగాణ,వాణిజ్యవిభాగం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై నుంచి సెప్టెంబర్తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్లోని స్టేట్ బ్యాంకు ఆఫ్ హైదరాబాద్ (ఎస్బీహెచ్) నిర్వహణ లాభాలు 36.30 శాతం పెరిగి రూ.1,101.18 కోట్లకు చేరాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.80... | 1 |
'ఐ లవ్యూ' మూవీ టీజర్ లాంచ్!
First Published 12, Mar 2019, 9:55 AM IST
'ఐ లవ్యూ' మూవీ టీజర్ లాంచ్
'ఐ లవ్యూ' మూవీ టీజర్ లాంచ్
'ఐ లవ్యూ' మూవీ టీజర్ లాంచ్
'ఐ లవ్యూ' మూవీ టీజర్ లాంచ్
'ఐ లవ్యూ' మూవీ టీజర్ లాంచ్
'ఐ లవ్యూ' మూవీ టీజర్ లాంచ్
'ఐ లవ్యూ' మూవీ టీజర్ లాంచ్
'ఐ లవ్యూ' మూవీ టీజర్ లాంచ్
'ఐ లవ్యూ' మూవీ టీజర్ లాంచ్
Recent ... | 0 |
రూ.3,500 కోట్ల బైబ్యాక్: హెచ్సీఎల్
- షేరు ఒక్కింటికి రూ.1,000 చెల్లింపు
- 17% ప్రీమియంతో తిరిగి కొనుగోలు
- గురువారమే రికార్డు తేదీగా చర్యలు
న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లో బైబ్యాక్ సీజన్ కొనసాగుతోంది. దిగ్గజ ఐటీ కంపెనీలు ఒక్కొక్కటిగా షేర్ల బైబ్యాక్ను ప్రకటిస్తూ వస్తున్నాయి. తాజాగా ఈ జాబితాలో హెచ్సీఎల్ టెక్నాలజీస్... | 1 |
పది గంటల్లో 10 లక్షల అమ్మకాలు
- 'బిగ్ బిలియన్ డేస్'కు అపూర్వ స్పందన
న్యూఢిల్లీ: ఫ్లిప్కార్ట్ సంస్థ మంగళవారం నంచి మొదలు పెట్టిన 'బిగ్ బిలియన్ డేస్' ఆన్లైన్ విక్రయాలకు ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారుల నుంచి విశేష స్పందన లభిస్తున్నట్లు సంస్థ తెలిపింది. అయిదు రోజులపాటు అందుబాటులో ఉండనున్న 'బిగ్ బిలియన్ డేస్' అమ్... | 1 |
బ్యాంకుల నిరర్ధక ఆస్తులే భారత్కు సవాల్
- ఐఎంఎఫ్ ముఖ్య ఆర్థికవేత్త మౌరిస్ ఆబ్స్ ఫెల్డ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా మందగమన పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ మెరుగైన పనితీరునే ప్రదర్శిస్తోందని 'అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ' (ఐఎంఎఫ్) ముఖ్య ఆర్థికవేత్త మౌరిస్ ఆబ్స్ ఫెల్డ్ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న... | 1 |
CHAINA CURRENCY111
220 బిలియన్ డాలర్లకు చేరిన రానిబాకీలు
బీజింగ్: చైనా రానిబాకీలు మొత్తంగా చూస్తే గత ఏడాది 220 బిలియన్డాలర్లకు చేరా యి. ప్రాదేశిక ప్రభుత్వాలే ఎక్కువగా వీటికి కారణం అన్నట్లు బ్యాంకింగ్ వ్యవస్థ నివేదికలు స్పష్టంచేస్తు న్నాయి. మౌలిక వనరులు పెంపొందించుకోవాలన్న తాపత్రయమే రానిబాకీలను పెంచిందని బ్యాంకింగ్... | 1 |
కారు నుంచి రోడ్డుపై చెత్తపడేసిన వ్యక్తికి.. ఆ పిల్లాడు భలే బుద్ధి చెప్పాడు WATCH LIVE TV
బంతిని చూడలేకపోయిన బ్యాట్స్మెన్.. సూరీడి దెబ్బకు మ్యాచ్ నిలిపివేత!
సూర్య కిరణాలు ఆటగాళ్ల కళ్లలో పడటం వల్ల మ్యాచ్ నిలిపేయడం ఎప్పుడైనా చూశారా. భారత్, న్యూజిలాండ్ తొలి వన్డేకు భానుడు కాసేపు ఆటంకం కలిగించాడు. ఎండ కారణంగా బ్యాట్స్మెన్... | 2 |
దీపావళి సంతోషంగా సాగాలంటే.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి WATCH LIVE TV
వన్డేల్లో ఇంగ్లండ్ సరికొత్త రికార్డ్
అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ జట్టు సరికొత్త రికార్డును నెలకొల్పింది.
TNN & Agencies | Updated:
Aug 31, 2016, 03:40PM IST
అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ జట్టు సరికొత్త రికార్డును నెలకొల్పింది... | 2 |
internet vaartha 175 Views
హైదరాబాద్ : పండుగ సీజన్లను పురస్కరించుకుని టాటా గ్రూప ఆభరణాల సంస్థ తనిష్క్ కొత్తగా శుభమ్ కలెక్షన్ను విడుదల చేసింది. భారతీయ దేవాలయాల సాంప్రదాయాలను ఈ డిజైన్లలో పొందుపరిచింది. 100కుపైగా ఆభరణాలు నెక్లెస్లు, పెద్దపెద్ద హారాలు, జుంకీలు, గాజులు పెండెంట్స్ వంటివి ఉన్నాయి. కస్టమర్లకు 25శాతం వరకూ... | 1 |
Hyderabad, First Published 13, Mar 2019, 12:15 PM IST
Highlights
మహేష్ తో అనుకున్న సినిమా ముందుకు వెళ్లలేదు. ఊహించని విధంగా అల్లు అర్జున్ తో సినిమా ముందుకు వచ్చింది. అలాగని అది వెంటనే ప్రారంభమయ్యే పరిస్దితి కనపడటం లేదు.
మహేష్ తో అనుకున్న సినిమా ముందుకు వెళ్లలేదు. ఊహించని విధంగా అల్లు అర్జున్ తో సినిమా ముందుకు వచ్చింది... | 0 |
New Delhi, First Published 18, Mar 2019, 11:12 AM IST
Highlights
అత్యుత్తమ బ్రాండ్గా ‘టాటా గ్రూప్’ నిలిచింది. తర్వాతీ స్థానాల్లో జియో సాయంతో రిలయన్స్.. భారతీ ఎయిర్ టెల్ నిలిచాయి. తొలిసారి బిగ్ బజార్ చోటు దక్కించుకున్న బ్రాండ్స్లో ఒకటి. టాటా తనిష్క్, రాయల్ ఎన్ ఫీల్డ్, బజాజ్ ఆటో, అశోక్ లేలాండ్ శరవేగంగా బ్రాండ్ విలువ ప... | 1 |
Visit Site
Recommended byColombia
దాంతో పూనమ్ దీనిపై క్లారిటీ ఇవ్వాలనుకున్నారు. ‘నా ఆలోచనల్లో నిజాలు మాత్రమే ఉంటాయి. మీ ఆలోచనలన్నీ ఊహాగానాలే. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని పెయిడ్ మీడియా వర్గాలు సొమ్మలు చేసుకోవాలని అనుకుంటున్నాయి. నేను చెప్పిన మాటపై నిలబడే వ్యక్తిని. మీరు మీ ఊహా ప్రపంచంలోనే ఉండండి. మీలాంటివారిపై నాకు జాలే... | 0 |
why aishwarya rai bachchan said no to chiranjeevi`s 151
అందుకే ఐశ్వర్యా రాయ్ చిరుకి నో చెప్పిందా ?
తాము అవతలి వాళ్ల మనసు నొప్పించకుండా ఏదైనా సినిమాకు నో చెప్పాలంటే, కొన్నిసార్లు హీరోయిన్స్...
TNN | Updated:
Sep 4, 2017, 09:31PM IST
తాము అవతలి వాళ్ల మనసు నొప్పించకుండా ఏదైనా సినిమాకు నో చెప్పాలంటే, కొన్నిసార్లు హీరోయిన్స... | 0 |
Subsets and Splits
No community queries yet
The top public SQL queries from the community will appear here once available.